HomeTelugu Trendingకరోనా ఇంత అలజడి రేపుతుందనుకోలేదు: సుశీల

కరోనా ఇంత అలజడి రేపుతుందనుకోలేదు: సుశీల

P susheela emotional words
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కరోనా వెంటాడి, వేధించి తీసుకుపోయిందని గాయని సుశీల అన్నారు. బాలు మృతిపై ఆమె వీడియో రూపంలో మాట్లాడారు. కొవిడ్‌-19 ఇంతగా అలజడి రేపుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహమ్మారి మనందరి ఆప్తుడయిన బాలుని తీసుకుపోయి ఒక పెద్ద అగాధంలోకి తోసేసిందని ఆమె అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా బాలు అభిమానులందర్నీ కరోనా దుఃఖంలో ముంచేసిందని చెప్పారు. బాలు మృతి తనకు వ్యక్తిగతంగా ఓ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించారు. బాలు మరణంతో కుంగిపోకుండా గుండె ధైర్యం తెచ్చుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులకు సూచించారు.

ఎస్పీ బాలు మృతికి కృష్ణ, కృష్ణం రాజు సంతాపం..

Recent Articles English

Gallery

Recent Articles Telugu