HomeTelugu Trendingవర్మపై కేసు వేసిన కేఏ పాల్‌ కోడలు

వర్మపై కేసు వేసిన కేఏ పాల్‌ కోడలు

9 6
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ఈ నెల 12 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు ఏపీ హైకోర్ట్, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సినిమా రిలీజ్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సినిమా విడుదలకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవడంతో… వర్మ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కేఏ పాల్ వర్మకు సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వర్మ కోడలు బెగాల్ జ్యోతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. గతంలోమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో తాము దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని , ఆర్జీవి పై చర్యలు తీసుకొని ఆ ఫోటోలను తొలగించాలని జ్యోతి కోరింది. ఐపీసీ 469 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!