HomeTelugu Newsబాలీవుడ్‌ నిర్మాతతో తాగిన మత్తులో శ్రియ..

బాలీవుడ్‌ నిర్మాతతో తాగిన మత్తులో శ్రియ..

10 6
టాలీవుడ్ లో శ్రియ ఒకపుడు ఓ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెకేసింది. ఈ తరువాత రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను 2018 లో పెళ్లిచేసుకొని సెటిల్ అయ్యింది ఈ ముదరు భామ. అయితే ఈ బ్యూటీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్న.. పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ ప్రస్తుతం మాత్రం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ కు జంటగా నటిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో శ్రియకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటోను షేర్‌ చేశారు. అయితే అందులో శ్రియ పై తనూజ్ చేయివేసి ఆమెపై వాలిపోయి ఉన్నారు. అయితే ఈ ఫోటో ఇంతలా వైరల్ కావడానికి అందులో వారు ఉన్న తీరు ఒకటైతే మరొకటి దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్. అదేంటంటే.. ”అప్పటి తాగిన మత్తులోని రాత్రులు” అని రాసి ఉంది. ఇక ఈ ఫొటో లండన్‌లో తీసుకున్నారట. అంతే ఆ ఫొటో తీసిన ఊరు, అందులో వారు ఉన్న తీరు, దానికి ఆయన పెట్టిన పేరు కారణంగా ఇది వైరల్ అయ్యాడానికి ముఖ్య కారణం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu