HomeTelugu Trendingఓటీటీలో 'రాధేశ్యామ్‌' !

ఓటీటీలో ‘రాధేశ్యామ్‌’ !

Radheshyam
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత మర్చి 11 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటిటీలోకి రానున్నదనే వార్త ప్రస్తుతం సో ఓరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ అమెజాన్ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా విడుదలైన 4 వారాల తరువాత.. అంటే ఏప్రిల్ మొదటివారంలో స్ట్రీమింగ్ చేయనున్నారట.. అందుతున్న సమాచారం బట్టి ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉండటంతో.. ఉగాది కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే ప్లాన్ లో ఉన్నారట అమెజాన్ యాజమాన్యం. ఒక వేళ ఇది కాకపోతే ఏప్రిల్ 11 లోపు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట.. అయితే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

రాధే శ్యామ్ మొదటి రోజు వసూళ్ళు..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu