ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే కార్యక్రమాన్ని రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద సీఎం...
ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిలో కీలక దశలో ఉందని.. అడ్డంకులు పెట్టేందుకు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీనీ నేతలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన...
నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ప్రధాని మోడీతో భేటీ కానుండటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తున్న...
సంపద సృష్టితోనే పేదరికం పాలదోలడం సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసి పేదరికంలేని సమాజం కోసం కృషి చేస్తున్నామని వివరించారు....
అమరావతిలోని సచివాలయంలో ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో సభ్యత్వ నమోదు పై సుదీర్ఘ చర్చ జరిపారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు...
తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారానికి తాను వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో...
తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్గా మారనుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీకి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో...