టాలీవుడ్ నటుడు సాయిరామ్ శంకర్ నటిస్తోన్న తాజా సినిమా 'రీసౌండ్'. ఎస్ఎస్ మురళికృష్ణ (డెబ్యూట్ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్లో రాశీ సింగ్ హీరోయిన్ గా...
లాక్డౌన్ తరువాత టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు షూటింగు మొదలైయ్యాయి. ప్రభుత్వం నిబంధనల మేరకు పాటిస్తూ.. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు షూటింగుల్లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో విక్టరీ వెంకటేశ్...
లాక్డౌన్ తరువాత వాయిదా పడిన సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమౌతున్నాయి. సినిమా షూటింగ్లకు అనుమతులు ఇచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లు చేస్తున్నారు. కొన్ని సినిమాల షూటింగులు...
బిగ్బాస్-4 తెలుగు 33 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ షోపై వీక్షకులకు ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా జబర్దస్త్ నటుడు అవినాష్ హౌస్లోకి ఎంటరైనప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఇంటిలోని సభ్యుల్లో కాస్త...
బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ హైదరాబాద్ చేరుకుంది. షూటింగ్ నిమిత్తం కంగనా రనౌత్ హైదరాబాద్ వచ్చింది. పది రోజుల పాటు హైదరాబాద్ ఉంటూ..షూటింగ్ లో కంగనా పాల్గొననుంది. అయితే... కంగనా రనౌత్ పర్యటనను...
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కరోనా వైరస్పై సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. 'థియేటర్లు అక్టోబరు 15న తిరిగి ప్రారంభమౌతున్న నేపథ్యంలో... లాక్డౌన్ తర్వాత విడుదలవుతోన్న తొలి సినిమా కరోనా వైరసేనని నేను...
లాక్డౌన్ కారణంగా దాదాపు ఏడూ నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ '5.ఓ' గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ లో సినిమా...