సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆయన 27వ సినిమా ఆయన 'మహర్షి' వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు...
కరోనా వైరస్ బాధితులకు సహాయం చేసేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. వారి స్థాయికి తగ్గట్టుగా విరాళాలు ఇస్తున్నారు. ముందుగా హీరో నితిన్ రూ. 2 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తరువాత ఒక్కొక్కరుగా...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ తరువాత ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించలేదు. అయితే డైరెక్టర్ పరశురామ్ తో మహేష్ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా...
సూపర్ స్టార్ మహేష్ బాబు 27 వ సినిమా ఎవరితో చేయబోతున్నారు అనే ఉత్కంఠతకు దాదాపుగా తెరపడింది. అనిల్ రావిపూడితో సినిమా చేసే సమయంలో తరువాతి సినిమాను వంశీ పైడిపల్లితో చేస్తారని అనుకున్నారు....
నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో...
From a long time, details are waited on Mahesh's 27th film. After Maharshi and Sarileru Neekevvaru, expectations are sky-high over Superstar's next film. Sources...