టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుది కుటుంబపాలన అని ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత మోహన్బాబు ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి 365 రోజులూ సరిపోవని వ్యాఖ్యానించారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మోహన్బాబు మాట్లాడుతూ.....
ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి...
Jana Sena chief Pawan Kalyan as part of his campaign at Nandyal and other places in Kurnool announced ‘Sowbhagya Rayalaseema' project for the development. Pawan added...
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫామ్లను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని ఐలాపురం హోటల్లో తమ...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు .. హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొదట్లో అందరూ బెంగళూరు వెళ్లేవారని.. హైదరాబాద్ను అభివృద్ధి చేశాక అక్కడికి వచ్చారని చెప్పారు. ఈ...
ఎన్నికల బరిలో రెబల్ అభ్యర్థులుగా నిలిచిన 9మందిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వేటు వేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని పోటీ చేసేందుకు సిద్ధమైన వీరందరిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పార్టీ నుంచి...
ఏపీ అభివృద్ధి చూసి పక్క రాష్ట్ర సీఎం ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే జగన్తో కలిసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 'అమరావతికి శంకుస్థాపన సమయంలో రూ.500 కోట్లు ఇద్దామని...