వైసీపీ వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటుంటే.. తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అభ్యర్థుల...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి...
జన సైనికులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, సినీ నటుడు నాగబాబు తెలిపారు. తమ కార్యకర్తలను మానసికంగా ఎంత వేధిస్తే తాము...