తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆసక్తికరంగా ఎన్నికలు ముగిశాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశం ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. తాము అనేక...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫేస్బుక్లో 'కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాను. కానీ దయచేసి అందరూ ఓటు వేయండి' అంటూ పోస్ట్ చేశారు. రామ్...
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. హైదరాబాద్ నగర ఓటరు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3గంటల సమయంలో హైదరాబాద్లో కేవలం 35 శాతమే పోలింగ్ నమోదవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు....
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పోలింగ్...
పోలింగ్ బూత్ లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులకు చిక్కాడు. రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లికి చెందిన శివగౌడ్ పోలింగ్ బూత్ లో సెల్పీ దిగి దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. వెంటనే...
ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన...