బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ మంత్రివర్గం ఏర్పాటుపై స్పందించారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం...
Andhra Pradesh's new cabinet comprising 25 Ministers was sworn-in here on Saturday. Governor E.S.L. Narasimhan administered the oath of office and secrecy to the...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'టీమ్ 25' ప్రమాణస్వీకారం చేసింది. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టారు....
మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. తొలి సారిగా సచివాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టిన సీఎం పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయం మొదటి...