వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 248వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం యలమంచిలి నియోజకవర్గంలోని కొండకర్ల క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి కొండకర్ల జంక్షన్, హరిపాలెం...
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరుతున్నారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానిపై స్పందిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ...
పశ్చిమగోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గాల్లో తణుకు ఒకటి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి. 2 లక్షలకు పైగా ఓటర్లున్న తణుకులో నాలుగోవంతు...
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 241వ రోజు సోమవారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటఉరట్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు....
సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఇదం జగత్'. అనిల్ శ్రీ కంఠం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్గా పరిచయమవుతుంది. జొన్నల గడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్...
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు ధర్మసాగరం క్రాస్రోడ్డు నుంచి ప్రారంభమైంది. ధర్మసాగరం దగ్గర మహిళలు బారులు తీరి... వైఎస్...