HomeTelugu Newsఏపీలో 40కి చేరిన పాజిటివ్‌ కేసులు

ఏపీలో 40కి చేరిన పాజిటివ్‌ కేసులు

3 30
ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కి చేరింది. రాత్రి 9గంటల నుంచి ఇప్పటి వరకు కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో ఢిల్లీలో మత పరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఎక్కువమంది ఉన్నారని ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉంది. ప్రకాశం 11, గుంటూరు 9, విశాఖపట్నం 6, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 2, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు ఒక్కో కేసు నమోదయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu