HomeTelugu Trending'ఎవరు' ట్రైలర్‌

‘ఎవరు’ ట్రైలర్‌

6 4యంగ్‌ హీరో అడివి శేష్‌, రెజీనా జంటగా నటిస్తున్న సినిమా ‘ఎవరు’. ఈ చిత్రానికి వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ, కథనాలతో సినిమా తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఎవరు’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరు, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నేలు నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!