HomeTelugu Newsయాంకర్‌ ఝాన్సీకి కరోనా.. ఫోన్‌ చేయవద్దంటూ రిక్వెస్ట్‌..

యాంకర్‌ ఝాన్సీకి కరోనా.. ఫోన్‌ చేయవద్దంటూ రిక్వెస్ట్‌..

9 3

బుల్లి తెరనటులు నలుగురుకి ఇప్పటికే కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామి, రవి కృష్ణకు గతంలో కరోనా సోకగా.. తాజాగా యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె నిర్వహించిన ఓ ప్రోగ్రాం షూటింగ్‌లో పాజిటివ్ ఉన్న వారితో ఆమె కాంటాక్ట్ అవ్వడం కారణంగా ఆమెకు కూడా పాజిటివ్ వచ్చిందనేది వార్తల సారాంశం. తనకు వైరస్ పాజిటివ్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ఝాన్సీ మండిపడింది. ఆమె సోషల్ మీడియా లైవ్ ద్వారా పుకార్లపై స్పందించింది. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. గాసిప్స్ గురించి మాట్లాడేందుకు మాత్రం నాకు ఎవరు కాల్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేసింది ఝాన్సీ..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!