HomeTelugu Big Storiesగోవాలో శ్రీముఖి ఫొటోలు.. వైరల్‌

గోవాలో శ్రీముఖి ఫొటోలు.. వైరల్‌

Anchor sreemukhi goa photos

టీవీ యాంకర్ శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖికి సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 మిలియన్ ఫాలోవర్లు శ్రీముఖికి ఉన్నారు. నిత్యం ఇన్‌స్టాలో శ్రీముఖి ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ.. ఫాన్స్‌కి టచ్‌లో ఉంటుంది.

శ్రీముఖి తాజాగా గోవా వెల్లింది. ఇండస్ట్రీలోని తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెల్లింది. అక్కడ తీసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసింది. గోవా బీచ్‌లో రాళ్ల మధ్య ఇసుకపై పడుకొని ఫొటోలకు పోజులిచ్చింది శ్రీముఖి. దీంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
https://www.instagram.com/p/ClTc80oM5eQ/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu