HomeTelugu Newsఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

9 21

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసుల్లో 17 మంది విదేశాల నుంచి వచ్చిన వారుకాగా, ఇతర రాష్ట్రాల వారు 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో 3,04,326 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1807 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా 56 మంది ప్రాణాలు
కోల్పోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu