HomeTelugu Trendingమరో క్రేజీ ప్రాజెక్టుపై దృష్టిపెట్టిన చిరంజీవి..!

మరో క్రేజీ ప్రాజెక్టుపై దృష్టిపెట్టిన చిరంజీవి..!

Chiranjeevi another crazy p

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్టుపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్‌ చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తమిళంలో అజిత్‌ హీరోగా రూపొందిన వేదాలమ్ చిత్రం గొప్ప విజయవంతమైంది. కలెక్షన్లు కూడా భారీగా రాబట్టింది. ఈసినిమాను రీమేక్‌ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా దర్శకత్వ బాద్యతలు మెహర్ రమేష్‌కు అప్పగించబోతున్నారట. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu