HomeTelugu Trendingముంబైలో ప్రారంభమైన ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్స్‌

ముంబైలో ప్రారంభమైన ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్స్‌

double ismart movie started

రామ్ పోతినేని ప్రస్తుతం ‘స్కంద’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అది అలా ఉంటే రామ్ మరోసారి పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో డబుల్ ఇస్మార్ట్ అనే ఓ సినిమా చేస్తున్నారు.

తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈసినిమా ఈరోజు ముంబైలో యాక్షన్ సీన్స్‌తో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రకటించినప్పుడే.. విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా మార్చి 8న 2024లో శివరాత్రి సందర్భంగా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మీ కౌర్ నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu