HomeTelugu Trendingభారత్‌ బంద్‌పై కంగనా సంచలన ట్వీట్‌

భారత్‌ బంద్‌పై కంగనా సంచలన ట్వీట్‌

Kangana tweet about Bharat
భారత్ బంద్ పై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరో సంచలన ట్వీట్ చేసింది. రైతు సమస్యలతో దేశం ఇప్పటికే అట్టుడికి పోతోందని, ఇప్పుడు భారత్ బంద్ తో దేశం మరిన్ని సమస్యలు ఎదుర్కొనబోతుందని, భారత్ బంద్ చేయడం సరికాదని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. బంద్‌ని, బంద్ కు మద్దతు పలికిన వారిని ఉద్దేశిస్తూ చేసిన కంగనా ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతున్నది. దేశం ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సింది పోయి మరింత ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారని కంగనా ట్విట్టర్ ద్వారా పేర్కొనడంతో నెటిజన్లు, వివిధ పార్టీల నేతలు మండిపడుతున్నారు. మొదటి నుంచి కంగనా రనౌత్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎంత వరుకు వెళ్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu