Homeతెలుగు Newsటీడీపీ ప్రభుత్వ తీరుపై పవన్‌ ట్వీట్‌

టీడీపీ ప్రభుత్వ తీరుపై పవన్‌ ట్వీట్‌

12 2ఏపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్‌ సహాయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడం తగదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా.. కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్‌ రేంజ్‌లో ఉంది. టీడీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే.. అతి ప్రచారమే కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్‌ కోట్‌ గుర్తుకు వస్తుంది’ అని పవన్‌ పోస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!