ఏపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా.. కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్ రేంజ్లో ఉంది. టీడీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే.. అతి ప్రచారమే కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్ కోట్ గుర్తుకు వస్తుంది’ అని పవన్ పోస్ట్ చేశారు.
TDP Govt,help for Titli victims is peanuts,but publicity !! .. the size of an Everest!!!
This reminds me of a quote of Abraham Lincoln :” What kills a skunk is the publicity it gives itself”. pic.twitter.com/PJ6HYwz8xk— Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018