HomeTelugu Trendingసముద్రతీరాన్ని శుభ్రం చేసిన ప్రధాని మోదీ

సముద్రతీరాన్ని శుభ్రం చేసిన ప్రధాని మోదీ

4 11తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున సముద్ర తీర ప్రాంతానికి వెళ్లారు. అక్కడి పరిసరాల్లో చెత్త చెదారం కనిపించడంతో స్వయంగా స్వచ్ఛ్ భారత్ చేపట్టారు. అక్కడి చెత్తను తానే స్వయంగా ఏరివేశారు. స్థానిక మామల్లాపురం సముద్రదీరంలో సుమారు అరగంటపాటు బీచ్‌ను మోదీ శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మామల్లాపురం బీచ్‌కు వెళ్లినప్పుడు అక్కడి చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందామంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu