Homeతెలుగు Newsఆమరణ దీక్ష చేపడతా: శివాజీ

ఆమరణ దీక్ష చేపడతా: శివాజీ

9 4‘చుక్కల భూముల’ సమస్యలను జఠిలం చేస్తున్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడిస్తానని సినీనటుడు శివాజీ చెప్పారు. ఇవాళ అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని శివాజీ కోరారు. చంద్రబాబుతో భేటీ అనంతరం శివాజీ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీలోగా చుక్కల భూముల సమస్యను సీఎం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. చుక్కల భూములతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే సంక్రాంతిలోపు ఆమరణ దీక్ష చేపడతానని శివాజీ వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu