After the mammoth win in the recently concluded Lok Sabha elections in Andhra Pradesh, YSRCP president and Andhra Pradesh chief minister-designate Jaganmohan Reddy met...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఫలితాలకు ముందు చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రకటించినప్పటికీ ప్రజల నాడిని తెలుసుకోలేక పోయారు. వైసీపీ మాత్రం ముందు నుంచీ విజయంపై ధీమాగా ఉంది....
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ వాటిపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మకు మద్దతివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకురాలు, సినీనటి దివ్యవాణి అన్నారు. ఎన్టీఆర్...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో...