శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అభ్యర్థులను ఒకే జాబితాలో ఖరారు చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఈ జాబితాను విడుదల...
కాకినాడకు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం దంపతులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్...
ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం ఏపీలో కలకలం సృష్టిస్తోంది.. ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఓటు తొలగించాలని దరఖాస్తు అందడం దుమారం రేపుతుంది. కడప జిల్లా పులివెందులలో జగన్ ఓటు తొలగించాలని...
Senior journalist and political analyst Telakapalli Ravi in an exclusive interview has opened up on Andhra Pradesh political spectrum to the latest data theft issue....
వైఎస్ బయోపిక్ 'యాత్ర' లో జగన్ పాత్ర వుంటుందా? వుండదా? వుంటే కనుక ఈ పాత్ర ఎవరు పోషిస్తారు? ఈ పాయింట్లకు సమాధానం దొరికేసింది. ఈ బయోపిక్లో జగన్ పాత్ర కొద్ది నిమిషాలు...
ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారని.. ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతం అయ్యిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈమేరకు ఇవాళ...
2019లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. పార్టీలు మారాలని కొందరు అసంతృప్త నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న కొందరు...