కర్నూలు జిల్లా ఓర్వకల్లులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన...
వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది జనసేన పార్టీ... వామపక్షాలు మినహా ఏ పార్టీతో పొత్తుఉండదని స్పష్టం చేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోవైపు జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు....
కర్నూలులో కాంగ్రెస్ చేపట్టి భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం. ఇది...
కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 'ఏపీ రాజకీయాల్లో తలపండిన వాళ్ల ఇళ్లకు వెళ్లాను, దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్లాను....
కర్నూలు జిల్లాలో జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి హారతినిచ్చారు. అంతకు ముందు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను...
ఇవాళ కర్నూలులో ధర్మపోరాటదీక్ష సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొన్నటి వరకు పవన్కు తాను మంచిగా కనిపించానని, ఇప్పుడు అలా కనిపించడం లేదని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వంటివారితో...
మోసం చేసిన వారిని వదిలి పెట్టడం తెలుగువారి లక్షణంకాదు.. కసిగా పోరాడుదాం..ఎన్డీఏ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ ధర్మపోరాట సభకు చంద్రబాబు హాజరై...