కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్ తుఫాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను నవంబర్ 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పూర్తి మద్దతు టీఆర్ఎస్కే ఇస్తున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. విశాఖ నగరంలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం...
YSRCP chief YS Jagan Mohan Reddy who got attacked at Visakhapatnam airport by a waiter Janipalli Srinivasa Rao came near YSCRP chief and on the pretext...