HomeTelugu Trendingఉప్పెన జంటతో మరో మూవీ

ఉప్పెన జంటతో మరో మూవీ

Uppena team

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉప్పెనలో వీరిద్దరి రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఉప్పెన జోడీతీ మైత్రి మూవీ మేకర్స్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమా ద్వారా మరో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడట. మొదటి సినిమా తర్వాత ఈ జంట వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రెండో సినిమా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. మూడో సినిమాను కూడా త్వరలో ప్రారంభించబోతున్నాడు. కృతిశెట్టి రామ్‌ సరసన హీరోయిన్‌గా నటించనుంది. ఇంకా నాని, సుధీర్‌ బాబు సరసన నటించబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!