HomeTelugu Newsతండ్రీ, కొడుకుల్లో మన్మథుడు ఎవరు?

తండ్రీ, కొడుకుల్లో మన్మథుడు ఎవరు?

కింగ్‌ నాగార్జున ప్రయోగాత్మకంగా చేసిన సినిమాల్లో మన్మథుడు కూడా ఒకటి. త్రివిక్రమ్‌ రచన, విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం అనంతరం నాగార్జున పేరుకి ముందు మన్మథుడు అనే బిరుదు నిలబడిపోయింది.

7 11

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే ఉద్దేశ్యంలో నాగార్జున ఉన్నాడు అన్ని తెలుస్తోంది. ఆ కారణంగానే తన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ‘మన్మథుడు 2’ అనే టైటిల్‌ ను రిజిస్టర్‌ చేయించారట. అయితే ఈ సీక్వెల్‌ లో నాగార్జున నటిస్తున్నాడా? లేక నాగ చైతన్య, అఖిల్‌ల్లో ఎవరైనా నటిస్తారా అనేది తెలియాల్సిన విషయం. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu