HomeTelugu Newsమహేష్ తో నటించాలని ఉంది: సుధీర్ బాబు

మహేష్ తో నటించాలని ఉంది: సుధీర్ బాబు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించాలని ఇప్పటికే పలువురు హీరోలు చెప్పాగా.. ఇప్పడు తాజాగా మహేష్‌ బంధువు, హీరో సుధీర్ బాబు కూడ మహేష్ తో కలిసి స్క్రీన్ పై కనిపిస్తే బాగుంటుందని అన్నారు.

8 21

‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్ సందర్బంగా ఆయన ఈరోజు శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయ దర్శనానికి వచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు సుధీర్ బాబు, హీరోయిన్ నభా నటేష్ కు స్వాగతం పలికారు. కాగా ఈ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ నేపధ్యంలో తెలుగు , హిందీ భాషల్లో పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్న సంగతిని కూడా సుధీర్ బాబు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu