HomeTelugu Newsఆ సీక్వెల్స్‌పై దృష్టిపెట్టిన అనిల్‌ రావిపూడి..

ఆ సీక్వెల్స్‌పై దృష్టిపెట్టిన అనిల్‌ రావిపూడి..

12 6
డైరెక్టర్‌ అనిల్ రావిపూడి కామెడీ కథతో.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయం.. దర్శకుడిగా ఆయన స్థానాన్ని మరింత పెంచింది. దాంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో .. ఏ బ్యానర్లో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది.

అనిల్ రావిపూడి తదుపరి సినిమాగా ‘ఎఫ్ 2’కి సీక్వెల్ ఉంటుందనేది తాజా సమాచారం. వెంకటేష్‌, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఈ సీక్వెల్ లోను ఉంటారట. ఇక ‘ఎఫ్ 2’ సినిమాను నిర్మించిన ‘దిల్’ రాజు .. సీక్వెల్ కి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ‘ఫన్ .. ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ఉంటుందని వినికిడి. దసరా బరిలోకి ఈ సినిమాను దింపొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu