HomeTelugu Trendingకరోనాపై 'నిశ్శబ్దం' టీమ్‌ స్పెషల్‌ వీడియో..

కరోనాపై ‘నిశ్శబ్దం’ టీమ్‌ స్పెషల్‌ వీడియో..

5 17
ఇప్పటికే కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలువురు నటీనటులు సోషల్‌మీడియా వేదికగా వీడియోలు పోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘నిశ్శబ్దం’ టీం సైతం ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో అనుష్క శెట్టి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌తో పాటు డైరెక్టర్‌ హేమంత్‌ మధుకర్‌ కరోనా బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేశారు. ‘కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టించింది. డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చెప్పిన సూచనలను తప్పకుండా పాట్టించి కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని నిశ్శబ్దం టీం పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!