HomeTelugu Newsమాధవీ లతపై కేసు నమోదు

మాధవీ లతపై కేసు నమోదు

case filed on madhavi latha

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత పై కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈమె ఫేస్‌బుక్‌లో ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఓ పోస్ట్ చేయడంతో వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే స్టూడెంట్ ఆమెపై రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపీకృష్ణ ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు మాధవీ లతపై 295-A సెక్షన్ కింద కేసునమోదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu