HomeTelugu Trendingనాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

Untitled 1
టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి నిన్న అర్ధరాత్రి 12.25 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందారు. అనంతరం కొవిడ్‌ నెగటివ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించారు. ఈ క్రమంలో ఆయన మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu