Telugu News

అలీని పరామర్శించిన మంత్రి తలసాని

నటుడు అలీని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల అలీ మాతృమూర్తి జైతున్‌ బీబీ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మణికొండలోని అలీ నివాసానికి మంత్రి వెళ్లారు....

అందరం ఒక అవగాహనకు రావాలి: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యణ్‌.. రాజధాని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపనున్నారు. రేపు ఉదయం మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్‌...

యాసిడ్‌ దాడి బాధితులకు మద్దతుగా ‘దీపిక’ ఉద్యమం

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే.. యాసిడ్‌ దాడి బాధితులకు మద్దతుగా 'అబ్‌ లడ్‌నా హై' అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమె తన సహనటుడు విక్రాంత్‌ మాసేతో కలసి ఈ ఉద్యమ ప్రచార గీతం...

దేవిశ్రీ ప్రసాద్ ఫ్యామిలీ నుంచి మరో రాక్‌ స్టార్‌

దేవిశ్రీ ప్రసాద్.. క్లాసైనా, మాసైనా బిట్‌ ఏదైనా సరే.. తన మ్యూజిక్‌తో సంగీతాభిమానులను మ్యాజిక్‌ చేస్తారు మ్యూజికల్‌ సెన్సెషన్‌గా పేరు పొందారు‌. ఎన్నో హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఇప్పటికే తొమ్మిది...

సూర్యగ్రహణం.. బాలుడిని పాతిపెట్టిన వైనం

ఆదిమానవుడి నుంచి.. ఆధునిక మానవుడి వరకు మనిషి ప్రస్థానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్నింటా జ్ఞానం పెంచుకుని అబ్బురపరిచే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలతో జీవనాన్ని సులభరతం చేసుకుంటూ వీటికి అనుగుణంగా అలవాట్లను, పద్ధతులను...

దిశ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి: జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి.. దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, ఏజీ శ్రీరామ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు....

రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది: జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగిసింది. చివరిరోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా ఉదయం పులివెందుల సీఎస్‌ఐ...

పాలన అంత ఒక్కచోటే ఉండాలి: వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై స్పందించారు. పాలన ఒక్కచోటు నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో మీడియాతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'సీఎం, పాలనా యంత్రాంగం,...

బ్రిడ్జి కింద చిక్కుకున్న విమానం

పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఓ బ్రిడ్జి కింద పాత విమానమొకటి చిక్కుకుపోయింది. ఏనాటిదో.. ' ఇండియా పోస్ట్ ' విమానానికి ఈ దుర్గతి పట్టింది .విమానాశ్రయంలో పాడైపోయిన ఈ ప్లేన్...

బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. అందులో భాగంగా ఫిదా , తొలిప్రేమ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న తరువాత అంతరిక్షం అంటూ చేసిన ప్రయోగం...

హత్యాచారాలపై మందకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు...

తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్‌కు నిర్ణయం

తమిళనాడులో సినిమా థియేటర్ల యజమానుల సంఘాలు మళ్లీ తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోన్న 8 శాతం వినోద పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వినోద పన్నుతో...

రాజధాని రైతుల ఇబ్బందులు నాకు తెలుసు..

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌ కార్యాలయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని...

నిశ్చితార్ధం జరిగింది.. మరో నెలలో పెళ్లి.. ఇంతలో ఏం జరిగింది?

చందానగర్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి....

అనాథ పిల్లలకు వెంకీ కానుకలు.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ విక్టరీ వెంకటేష్‌ అనాథ పిల్లల కోసం 'వెంకీ మామా' సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. చిన్నారులతో కలిసి సరదాగా సమయం గడిపారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కలిసి తీసుకున్న...

హీరో రామ్‌తో మారుతి సినిమా.!

మారుతి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సాధించింది. ఎమోషన్ కి కామెడీని కలిపి నడుపుతూ ఆయన ఆవిష్కరించిన ఈ సినిమాకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి...

వర్మ ‘బ్యూటీఫుల్‌’ సాంగ్‌ రిలీజ్‌

వివాదస్పద దర్శకుడు.. రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న నూతన చిత్రం 'బ్యూటీఫుల్‌'. ట్రిబ్యూట్‌ టు రంగీలా అనేది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా, అగస్త్య మంజు దర్శకత్వంలో టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై టి.అంజయ్య...

మంత్రివర్గ నిర్ణయం తరువాత చర్చిస్తాం: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందని అన్నారు. ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదని...

దిశ ఏ4నిందితుడు చెన్నకేశవులు భార్యకు 13 ఏళ్లే.!

దిశ హత్యాచార కేసులో ఏ4గా చెన్నకేశవులు అనే నిందితుడు ఉన్న సంగతి తెలిసిందే. దిశ కేసు రీ కన్‌స్ట్రక్షన్ కోసం తీసుకు వెళ్ళిన సమయంలో పోలీసుల మీదకు దాడికి తెగబడడంతో వారిని పోలీసులు...

బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ సీక్వెల్.!

నందమూరి బాలకృష్ణ కెరియర్లో సూపర్‌ హిట్‌ చిత్రాల్లలో .. ప్రయోగాత్మక చిత్రాల జాబితాలో ఒకటిగా 'ఆదిత్య 369' కనిపిస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది....

రొమాంటిక్‌ ఫస్ట్‌ సాంగ్‌ ఈరోజే..

టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూమరుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్‌’ . ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాలో ఆకాష్ సరసన...

శిరీష్‌ కోసం కథలు ఎంపిక చేస్తున్న చిరు

అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. అయితే ఒకటి రెండు తప్ప, చెప్పుకోదగిన విజయాలు మాత్రం ఆయన ఖాతాలో నమోదు కాలేదు. దాంతో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే...

అలీని పరామర్శించిన చిరంజీవి

స్టార్‌ కమెడియన్‌ అలీని మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. ఈ తెల్లవారుజామున అలీ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలోని ఆయన సోదరి నివాసంలో ఉన్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తన తల్లి చనిపోయిందన్న...

వారితో బూట్లు నాకిస్తాం.. జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. సంచలన కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ చర్చకు కేంద్ర బిందుగా ఉంటారు. ఈ సారి పోలీసు అధికారులను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు...

మూడు రాజధానులపై పవన్‌ కళ్యాణ్‌ సెటైర్లు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందంటూ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్... మూడు రాజధానుల ప్రకటనపై...

ఏపీకి మూడు రాజధానులు : జగన్‌

చుట్టూ భూములు కొనుగోలు చేసి రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి రూ.లక్షా 9వేలు ఖర్చు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.5,800 కోట్లు మాత్రమే...

హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ మై హజ్బెండ్‌: ప్రియాంక

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్‌న్లు అందరి కంటే అత్యంత ప్రియమైన జంట అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. పుట్టిన రోజు వేడుకలు, ప్రత్యేక రోజులలో ఒకరిని మించి ఒకరు సర్‌ప్రైజ్‌ ఇచ్చుకుంటూ...

టీడీపీ ఎమ్మెల్యేలు పులిహోర బ్యాచ్ అంటున్న రోజా

రాష్ట్రంలోని బెల్టు షాపులను అరికట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. 2014 లో చంద్రబాబు సీఎం అయినప్పుడు, అతను బెల్ట్ షాప్ రద్దు చేసిన ఫైలుపై సంతకం చేశాడు. కానీ...

శ్రీముఖి హాట్‌ ఫిక్స్‌

పటాస్‌ యాంకర్‌ శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. కాగా...

నిర్భయ దోషులను ఉరితీసే తలారి ఇతనే..

డిసెంబర్ 16, 2012న నిర్భయపై అతి కిరాతకంగా అత్యాచారం చేసిన ఆపై ఆమె మరణానికి కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకొని శిక్ష పడేలా చేశారు. ఇందులో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ...
error: Content is protected !!