HomeTelugu Trendingసిక్కింలో చిరంజీవి, మెహన్‌ బాబు.. ఫొటో వైరల్‌

సిక్కింలో చిరంజీవి, మెహన్‌ బాబు.. ఫొటో వైరల్‌

Chiranjeevi and mohan babu

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు వీకెండ్ లో సిక్కింకు వెళ్ళారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మీ వెల్లడించింది. సోషల్ మీడియాలో చిరంజీవితో పాటు మోహన్ బాబు ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఈ ట్రిప్ కు సంబంధించిన కొంత సమాచారాన్ని లీక్ చేసింది. ‘ఇద్దరు మాస్ట్రోస్ సిక్కిం కు క్విక్ ట్రిప్ కు వెళ్ళడం విశేషం. చిరంజీవి అంకుల్ ఈ క్విక్ వీకెండ్ ట్రిప్ కు నాన్నను ఒప్పించడం గ్రేట్. నాకైతే చాలా అసూయగా ఉంది. అయితే మీ ఇద్దరూ ఇలా ఒక చోట చక్కటి సమయాన్ని గడపడంతో మనసు నిండిపోయింది. ఏదో ఒకరోజు పిల్లలం కూడా మీతో కలుస్తాం” అంటూ మంచు లక్ష్మీ అని ట్వీట్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu