HomeTelugu Trendingఓల్డ్ ఏజ్ ఫొటోస్ ఛాలెంజ్ శృతి హాసన్‌.. ఫొటో వైరల్‌

ఓల్డ్ ఏజ్ ఫొటోస్ ఛాలెంజ్ శృతి హాసన్‌.. ఫొటో వైరల్‌

5 18నటి శృతి హాసన్ కూడా ఓల్డ్ ఏజ్ ఫొటోస్ ఛాలెంజ్ లో పాల్గొంది. తన ఫోటోను ఫిల్టర్ల ద్వారా ఓల్డ్ ఏజ్ లోకి మార్చి ఆ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ మెమోరీస్ అంటూ కొంత మెసేజ్ ను షేర్ చేసింది. “నా జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే నేను నా అందమైన జీవితానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. పది మంది మనవళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఉంది” అని చెప్పి మెసేజ్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది

Recent Articles English

Gallery

Recent Articles Telugu