HomeTelugu Trendingజూనియర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' వాయిదా!

జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా!

Evaru Meelo Kotieeswarlu

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాల్టీ షో ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పలు ప్రోమోలు సైతం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా పలు సినిమా షూటింగ్‌లో మళ్లీ వాయిదా పడ్డాయి. దీంతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కూడా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం ఈ సీజన్ 60 ఎపిసోడ్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం తారక్ రూ. 7 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. కరోనా ప్రభావం లేకుంటే మేలో ఈ షో ప్రారంభమయ్యేది. ప్రస్తుతం జూన్‌లో ప్రారంభించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!