కరోనా సెకండ్ వేవ్లో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తనకు కరోనా వచ్చిందని, ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. 37 సంవత్సరాల కత్రినా కైఫ్ ‘సూర్యవంశీ, ఫోన్ భూత్’ చిత్రాలతో పాటు ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై’ తర్వాత ఆ సీరిస్ లో మూడో చిత్రంలో నటిస్తోంది.