HomeTelugu Newsకరోనాను ఎదిరించడానికి ఏకైక మార్గం ఇదే అంటున్న నాగ్‌..

కరోనాను ఎదిరించడానికి ఏకైక మార్గం ఇదే అంటున్న నాగ్‌..

7 23

హైదరాబాద్‌లో రోజుకు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగార్జున అయితే ఈ మహమ్మారిని ఎదిరించి విజయం సాధించాలంటే మనకున్న ఏకైక మార్గం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటమే అని అంటున్నాడు. ఈ విషయం పై తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు అందులో… ”ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల దానిని ఎదురించడానికి ఉన్న ఏకైక ఆయుధం మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మా స్నేహితురాలు శిల్పారెడ్డి మరియు ఆమె భర్త వైరస్ బారిన పడ్డారు కానీ ఈ కారణంగా దానిని జయించి బయటకువచ్చారు” అని తెలియజేశారు. అలాగే శిల్పారెడ్డి మాట్లాడిన ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు నాగార్జున. అందులో ఆవిడ… ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా మాకు కరోనా సోకింది అనే విషయాన్ని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu