నటి రేణు దేశాయ్.. కరోనా నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ‘‘బాధలు ద్వేషం వంటివి మోసి మోసి...
సూపర్ స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజాచిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్ తొలిసారి నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ...
టాలీవుడ్లో ఒకప్పటి హీరో యాదా కృష్ణ(61) కన్నుమూశారు. ఈరోజు (బుధవారం) ఉదయం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. నటనతో పాటు ఆయన పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 2010లో వచ్చిన...
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అయితే, ఆమె కాకుండా మరో హీరోయిన్...
నటి రేణూ దేశాయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్లో అభిమానులతో ముచ్చటించింది. పలు ఆసక్తికరంగా ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ప్రేమలో విఫలమైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు.. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన...
రేణుదేశాయ్ చాలా ఏళ్లు తరువాత రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. కెమెరా ముందుకు రాబోతోంది. ఓ వెబ్ సిరీస్ తో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. రేణు ‘ఆద్య’ అనే వెబ్ సిరీస్...
పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడుతున్నారు నటి రేణు దేశాయ్. 'ఆద్య' అనే పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో రేణు ఓ...
నటి రేణు దేశాయ్ సరైన కథ దొరికితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో ఆమెనటిస్తుందనే వార్తలొచ్చినా అవి అబద్ధాలే అని తేలిపోయాయి. ఇప్పుడు రేణు...
నటి రేణుదేశాయ్.. మళ్ళీ కెమరా ముందుకు రాబోతున్నట్టుగా వెల్లడించారు. ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, కథ నచ్చడం తో ఒకే చెప్పానని రేణు దేశాయ్ తెలిపారు. భర్తతో విడిపోయిన...
నటి రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా పలు అంశాలను పంచుకుంటారు. తాజాగా రేణు మరో చక్కటి సందేశంతో వార్తల్లో నిలిచారు. మారిషస్ లో చమురు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ.....