HomeTelugu Trendingతన పిల్లలపై కూడా కరోనా ఎఫెక్ట్‌.. సమీరారెడ్డి ఎమోషనల్‌ పోస్ట్‌

తన పిల్లలపై కూడా కరోనా ఎఫెక్ట్‌.. సమీరారెడ్డి ఎమోషనల్‌ పోస్ట్‌

Sameera reddy and he kids t
బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పటికైతే నేను క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ధృడంగా ఉండాలి’ అని పేర్కొన్న సమీరా.. తన పిల్లలు కోవిడ్‌ లక్షణాలతో అస్వస్థతకు లోనయ్యారని, నాలుగు రోజుల క్రితం టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిందని.. ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని చెప్పుకొచ్చింది. ఏ ఒక్కరూ కరోనాను నిర్లక్ష్యం చేయకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోస్ట్ పెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu