'చుక్కల భూముల' సమస్యలను జఠిలం చేస్తున్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడిస్తానని సినీనటుడు శివాజీ చెప్పారు. ఇవాళ అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని శివాజీ కోరారు....
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడిని నిలదీయడం తప్పా.. హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చెయ్యడం నేరమా అని మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుని...
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన...
ఏపీ మంత్రి లోకేష్ 'కోడి కత్తి' కేసును అంతర్జాతీయ విచారణ సంస్థకు అప్పగించినా నిజం మారదని అన్నారు. 'ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ కోడి కత్తితో యుద్ధానికి కాలుదూస్తున్నారు. తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి...
బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబుకు ఆక్రోశం ఉందంటూ నిన్న ఏఎన్ఐ వార్తా సంస్థ ముఖాముఖిలో ప్రధాని నరేంద్ర మోడీ...
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10శాతం అధికారులు పనిచేస్తున్నారని సినీ నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో ప్రభుత్వంపై కొత్త తరహా దాడులకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు....