ఏపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం...
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవడంతో సానుభూతి కోసం ఆడిన కోడికత్తి డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు మంత్రి నక్కా ఆనందబాబు. గుంటూరులోని తన క్యాంపు...
'ప్రధాని మోడీ ఊళ్ల పేర్లనే కాదు.. మా పేర్లు కూడా ఎక్కడ మార్చేస్తారో అని ముస్లింలు భయపడిపోతున్నారు.. ఎప్పుడేం చేస్తాడో అని ఉత్తరాది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందరమూ ప్రధాని పిల్లలమే.. కంటికి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్ట్లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి సీఎం ప్రసంగించారు....
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త మంత్రులుగా కిడారి శ్రావణ్కుమార్, ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రమాణస్వీకారం చేశారు. వీరిచేత ఉండవల్లిలోని సీఎం నివాసం ప్రజావేదికలో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం...
శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్టు వారికి చెప్పారు. కేబినెట్ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు....