HomeTelugu Trendingమెగా ఫ్యామిలీ 'వరలక్ష్మీ' వత్రం.. ఫొటోలు వైరల్‌

మెగా ఫ్యామిలీ ‘వరలక్ష్మీ’ వత్రం.. ఫొటోలు వైరల్‌

upasana shares varalakshmi

శ్రావణ మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది. నిన్న (ఆగ‌స్ట్‌20) వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నాలుగు తరాల వాళ్లు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు.వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. ఆ విధంగా మెగా జనరేషన్స్ మహిళలు అందరూ ఒకే చోటకు చేరారు. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో.. నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నామని ఓ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో ఉపాసన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu