HomeTelugu Trendingఓటీటీలో మోసగాళ్లు

ఓటీటీలో మోసగాళ్లు

Mosagallu on OTT

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మోసగాళ్లు. దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కిన సినిమాని డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కించారు. నవదీప్‌, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి ఈ సినిమాలో ప్రధానపాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మార్చి 19న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను ఆట్టుకుంది. ఇప్పుడు డిజిటల్‌ వేదికపై అలరించేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్‌ నటించింది. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu