HomeTelugu News'గీత గోవిందం' అతిథిగా మెగాస్టార్‌

‘గీత గోవిందం’ అతిథిగా మెగాస్టార్‌

యువ కథానాయుకుడు విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలై కొద్ది రోజులే అయినా మంచి వసూళ్లను రాబడుతోంది.

11 11

ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 19వ తేదీ ఆదివారం విజయోత్సవ వేడుకలకు ప్లాన్ చేసింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాను చూసిన చిరంజీవి దర్శకుడు పరశురామ్, హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను మెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu