HomeTelugu Newsజాన్విని చూసి ఎగబడ్డ పిల్లలు

జాన్విని చూసి ఎగబడ్డ పిల్లలు

ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం “ధడఖ్” త్వరలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీదేవికున్న ఇమేజ్‌ని బట్టి తన కూతురు జాన్వి ఎలా చేయబోతుందో చూడాలని ఆసక్తి సినీ జనాల్లో బాగుంది. ఆమె ఎక్కడైనా కనిపిస్తే చాలు జాన్విని చూసేందుకు పిల్లలు, కుర్రాలు ఎగబడుతున్నారు.

1a

జాన్వి తొలి మూవీ ఈ ఏడాదిలో విడుదల కానుంది. తాజాగా బాంద్రా ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న జాన్విని చూసి అక్కడి పిల్లలు, కుర్రాళ్లు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. వారందరినీ చూసి జాన్వి సైతం ఆనందం వ్యక్తం చేసింది. అందరినీ నవ్వుతూ విష్ చేసింది. కొంతమంది ఆమెతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu