HomeTelugu Newsసీసీసీ కి రఘుబాబు విరాళం

సీసీసీ కి రఘుబాబు విరాళం

4

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. ఈ ప్రభావం సీని రంగంపై కూడా బాగానే ఉంది. సినీకార్మికుల్ని ఆదుకునేందుకు వారిని అదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ(క‌రోనా క్రైసిస్ చారిటీ) అనే సంస్థ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా సీసీసీ కి ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబు తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు ఈ లక్ష రూపాయలను గురువారం నెఫ్ట్ ద్వారా సీసీసీ కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!